ఇటీవల, ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రజలకు మరిన్ని ప్రయోజనాలను అందించడానికి కొత్త బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్ను రూపొందించింది. పిల్లల తల్లిదండ్రులు లేదా తాతామామలు ఈ పాలసీని పిల్లల పేరు మీద తీసుకునే సౌకర్యం ఉంది. రూ. లక్ష బీమా మొత్తంతో, 0 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రూ. 4327 ప్రీమియం చెల్లించాలి. 5,10,15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రీమియం మారుతుంది. మెచ్యూరిటీ వయస్సు 25 సంవత్సరాలు. మీ పిల్లలు 18,20,22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మీకు 20% డబ్బు తిరిగి లభిస్తుంది.
మీ పిల్లల కోసం LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ.

03
Mar