APలో ఉద్యోగులకి శుభవార్త.. అకౌంట్లలో డబ్బులు జమ

Andhra Pradesh లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నది. పేద, బడుగు, బలహీన వర్గాలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్యులకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా స్పందిస్తూ.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

good news to the government employees in AP. వీరికి ఇవ్వాల్సిన బకాయి నిధుల విడుదలకు సంబంధించి గతంలో జరిగిన Joint Staff Council సమావేశంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. March 31లోగా నిధులు జమ చేస్తామని కూడా హామీ ఇచ్చి..
ఈ క్రమంలోనే March 31న అంటే ఆదివారం నాటికి ఉద్యోగుల ఖాతాల్లోకి రూ.1600 కోట్లకు పైగా జమ అయింది. రెండు రోజులుగా ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పెండింగ్ బకాయిలను జమ చేసింది. ఈ క్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామి రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెలరోజుల క్రితం ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. కార్యాచరణ కూడా ప్రకటించారు pending issues including PF, APGLO loans, surrender leave encashment. లో ఉన్న సమస్యలపై కార్మిక సంఘాలు ఆందోళన కార్యకలాపాలను కూడా ప్రకటించాయి.

ఈ క్రమంలో చలో విజయవాడకు కూడా పిలుపునిచ్చి.. ఉద్యోగులతో ప్రభుత్వం తరఫున మంత్రులు సమావేశమయ్యారు. వారి డిమాండ్లపై చర్చించారు. పెండింగ్ బకాయిలపై కార్మిక సంఘాలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు ఆందోళన విరమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *