iPhone, ipods వాడే వారికి కేంద్రం హై రిస్క్ వార్నింగ్..

Apple products ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ మరియు క్రేజ్ ఉంది. మన దేశంలో కూడా చాలా మంది iPhone అని ఓటేస్తున్నారు. celebrities iPhone and iPad లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ ఉత్పత్తులు బాగా ప్రాచుర్యం పొందటానికి ప్రధాన కారణం వాటి భద్రతా లక్షణాలు. Apple ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా demand పెరుగుతుండటంతో.. వివిధ దేశాల్లో తయారీ units ఏర్పాటు చేస్తుంది. Apple India లోనూ తయారీ యూనిట్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా యాపిల్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం high risk warning ఇచ్చింది. కారణం ఏంటి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Apple products లో MacBooks, iPads, Vision Pro head sets. లకు కేంద్ర ప్రభుత్వం హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. The government’s cyber security agency , Computer Emergency Response Team of India (CERT-IN) ఈ ఉత్పత్తుల్లో remote code అమలుకు సంబంధించిన క్లిష్టమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు వెల్లడించింది. ఈ లోపం వల్ల హ్యాకర్లు విజృంభిస్తారని అంటున్నారు.

Apple ఉత్పత్తులలో ఈ లోపం కారణంగా, హ్యాకర్లు ఏకపక్ష కోడ్ని అమలు చేయగలరని మరియు మా పరికరాలను రిమోట్గా Update చేయగలరని CERT-IN హెచ్చరించింది. అందువల్ల వినియోగదారులు తమ ఉత్పత్తులను latest security version. తో వెంటనే Update చేసుకోవాలని సూచించారు.

iOS, iPad OS 17.4.1, 16.7.7 కంటే ముందు version లు, Safari 17.4.1, macOS Ventura 13.6.6, macOS Sonoma 14.4.1, Apple Vision OS 1.1.1లో ఈ లోపం గుర్తించబడిందని CERT-IN వెల్లడించింది. 17.4.1 కంటే ముందు OS ఉపయోగిస్తున్న iPhone XS, iPad Pro 12.9, 10.5, 11 అంగుళాల iPad Air మరియు iPad మినీ వినియోగదారులకు ఈ Hacking ముప్పు ఎక్కువగా ఉందని CERT-IN తెలిపింది.

అలాగే iPhone 8, ఐఫోన్ 8 ప్లస్, iPhone ఎక్స్, ఐప్యాడ్ 5వ తరం, iPhone pro 9.7 యూజర్లు 16.7.7 version కంటే ముందు ఓఎస్లను వాడే వారు కూడా హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉందని CERT హెచ్చరించింది. వారు తమ పరికరాలను వెంటనే update చేయాలని కూడా సూచించారు. అయితే గతంలో పలు యాపిల్ ఉత్పత్తులపై కేంద్రం ఇదే తరహాలో భద్రతా హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *