26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు ఆదేశం

Kolkata : West Bengal. రాజకీయాలను కుదిపేసిన Teachers Recruitment Scam case కలకత్తా High Court on Monday సంచలన తీర్పు ఇచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (SLST) 2016 recruitment ప్రక్రియ చెల్లదని ప్రకటించబడింది. ఆ పరీక్ష ద్వారా జరిగిన నియామకాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు దీని కింద ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇవ్వాలని వెల్లడించారు.

2016లో, Bengal Government ప్రభుత్వ ప్రాయోజిత మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుండి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు Group C and Group D సిబ్బంది నియామకం కోసం రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షను నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీకి నిర్వహించిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి నియామక పత్రాలు అందజేశారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేయాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్రమంలో Supreme Court ఆదేశాల మేరకు ఈ పిటిషన్లను విచారించేందుకు Kolkata High Court ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. 2016లో జరిగిన టీచర్ల recruitment process లో అవకతవకలు జరిగినందున అది చెల్లదని తీర్పునిచ్చింది. వెస్ట్ బెంగాల్ స్కూల్ Service Commission నియామకాలను వెంటనే రద్దు చేసి తాజాగా రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై మరింత సమగ్ర విచారణ జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

అదే సమయంలో 2016 teacher recruitment process ఉద్యోగాలు పొందిన టీచింగ్, non-teaching staff నాలుగు వారాల్లోగా పొందిన వేతనాలను తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఆ డబ్బు వసూలు చేసే బాధ్యతను district collectors. కు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ Congress leader నేత పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.