Telangana : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు గతంలో ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే, కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందున, ఆ కళాశాలలకు పరీక్షా కేంద్రాలను అందించబోమని బోర్డు స్పష్టం చేసింది.