ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గురువారం జరిగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు....
AP NEWS
Maredumilli Tourism : ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి అందాలు.. ‘గుడిస’ టూరిస్ట్ స్పాట్ చూడాల్సిందే..!!


Maredumilli Tourism : ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి అందాలు.. ‘గుడిస’ టూరిస్ట్ స్పాట్ చూడాల్సిందే..!!
ఎత్తైన కొండలలో రాత్రిపూట బస చేయడమే కాకుండా, ఉదయం ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ఇంతటి ఉత్తమ పర్యాటక ప్రదేశానికి మారేడు మిల్లీ...
పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 నుండి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు...
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ తన కాంట్రాక్టు, అనుబంధ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారందరికీ రూ.10 లక్షల ప్రమాద బీమాను అందించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (ఫిబ్రవరి 18) యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాను తన కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్తగా...
ఏపీలో జీబీఎస్ వ్యాధితో వృద్ధురాలు మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్లో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 జీబీఎస్ కేసులు...
శివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ఇటీవల ప్రకటించింది....
జనవరి 10న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు...
ఏపీని వణికిస్తోంది బర్డ్ ఫ్లూ. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. బర్డ్ ఫ్లూ సోకిన మంద నుండి...