జేబులు ఖాళీ చేస్తున్న PhonePe, Google Pay, Paytm.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నేడు అంతా Onlline లో ఉంది. అగ్గిపెట్టెల నుంచి washing machines వరకు అన్నీ Online లోనే కొనుగోలు చేస్తున్నాం. UPI apps ల వినియోగం పెరిగిన తర్వాత..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

చేతిలో నగదు చాలా వరకు తగ్గిపోయింది. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల నుండి big shopping malls వరకు, PhonePay, GooglePay, Paytm వంటి UPI యాప్లు ప్రతిచోటా అందుబాటులో ఉన్నాయి. తుపాను ఫోన్ తీసుకున్నారా.. scanned చేశారా.. పేమెంట్ చేశారా.. అంతే. చిల్లర సమస్య లేదు.. దొంగ నోట్ల ప్రస్తావన లేదు. అయ్యో పర్సు మరిచిపోయాం.. డబ్బులు తీసుకురాలేదని ఇబ్బంది లేదు. UPI చెల్లింపులు కొనుగోళ్లను చాలా సౌకర్యవంతంగా చేశాయని చెప్పవచ్చు. దీని కారణంగా, ప్రపంచంలోని అనేక దేశాలు UPI చెల్లింపు విధానాన్ని అవలంబిస్తున్నాయి.

అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. digital payments అందుబాటులోకి రావడంతో నగదు లావాదేవీలు మరింత సులభతరం అయ్యాయి. అంతే కాకుండా ప్రజల సొమ్మును ఖర్చు చేసే విధానంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే… UPI apps …ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో UPI Indraprastha Institute of Information Technology Delhi నిర్వహించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఈ నివేదికలో, UPI మరియు ఇతర డిజిటల్ చెల్లింపు platforms డబ్బు బదిలీ ప్రక్రియను మునుపటి కంటే చాలా సులభతరం చేశాయని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒకవైపు మాత్రమే.. మరోవైపు ఈ UPI apps వల్ల డబ్బు ఖర్చు చేయడంలో జనం అదుపులో లేరు అనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో బయటకు వెళితే ఖర్చులకు సరిపడా డబ్బులు తీసుకెళ్లేవాళ్లం.

Related News

తీసుకున్న నగదు సరిపోకపోతే తక్కువ ఖర్చు చేస్తాం. కానీ యూపీఐ చెల్లింపులు పెరగడంతో.. ఈ నియంత్రణ వ్యవస్థ దెబ్బతింది. నచ్చినవి కొంటున్నాం.. స్కాన్ చేసి.. పేమెంట్ చేస్తున్నాం. దాంతో ఖర్చులు అదుపు తప్పుతాయి. దీంతో ప్రజలు UPI payments వల్ల అనవసర ఖర్చులకు గురవుతున్నారని నివేదిక వెల్లడించింది.
భారతదేశంలో 75 శాతం మంది ప్రజలు UPI మరియు ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం వల్ల ఎక్కువ ఖర్చు చేశారని తాజా అధ్యయనం వెల్లడించింది. సర్వే ప్రకారం, దాదాపు 81 శాతం మంది ప్రజలు ప్రతిరోజూ UPI యాప్ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు వెల్లడించారు. అలాగే UPI వల్ల చెల్లింపులు సులువుగా మారాయని 91.5 శాతం మంది వెల్లడించారు.

ఇదే క్రమంలో యూపీఐ ద్వారా రోజుకు సగటున రూ.200 వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఏప్రిల్ నెలలో దేశంలో UPI లావాదేవీల సంఖ్య 1,330 కోట్లకు చేరుకుంది. UPI లావాదేవీల సంఖ్య సంవత్సరానికి 50 శాతం పెరిగింది. UPI apps ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రజలు విపరీతంగా ఖర్చు చేసి జేబులకు చిల్లు పడుతున్నారని నివేదిక వెల్లడించింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *