ఆంధ్రప్రదేశ్‌లో 256 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల .. ఇలా అప్లై చేయండి

 ఆంధ్రప్రదేశ్ – పాడేరు జిల్లాలోని అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రి.. ప్రభుత్వ వైద్య కళాశాలలు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 256 పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

దరఖాస్తులకు డిసెంబర్ 11 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు : 256

పోస్టులు: పారామెడికల్ పోస్టులు

ఖాళీలు:

  • రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్,
  • స్టోర్ కీపర్,
  • అనస్థీషియా టెక్నీషియన్,
  • ఆడియో విజువల్ టెక్నీషియన్,
  • ఆడియోమెట్రీ టెక్నీషియన్,
  • బయోమెడికల్ టెక్నీషియన్,
  • కార్డియాలజీ టెక్నీషియన్,
  • చైల్డ్ సైకాలజిస్ట్,
  • క్లినికల్ సైకాలజిస్ట్,
  • కంప్యూటర్ ప్రోగ్రామర్,
  • డెంటల్ టెక్నీషియన్ మొదలైనవి.

అర్హత:
SSC, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, PG, PG డిప్లొమా, MPhil, Ph.D.M.H.O ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: అర్హత మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన్ ఆసుపత్రి కార్యాలయం, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: డిసెంబర్ 11, 2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *