వైసీపీ ఓడిపోతే జగన్ అసెంబ్లీకి రాడు – రఘురామ

YCP ఓడిపోతే Jagan assembly కి వస్తారంటూ YCP leader Raghurama Krishnam Raju సంచలన వ్యాఖ్యలు చేశారు. May 13న AP Assembly , Parliament elections జరిగిన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

June 4న Assembly , Parliament elections ఫలితాలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో వైసీపీ ఓడిపోతే జగన్ అసెంబ్లీకి వస్తారంటూ వైసీపీ మాజీ నేత రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

YCP leader Raghurama Krishnam Raju ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు

నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కాలే పెట్టరని అన్నారు. ప్రతిపక్షనేతగా ఫీలవ్వరు. తట్టుకోలేను. అతని పాత్ర నాకు తెలుసు. అవమానాన్ని తట్టుకోలేరు. ఆయన అసెంబ్లీకి రారు’’ అని రఘురామకృష్ణ నాడి స్పష్టం చేశారు. వైసీపీ ఓడిపోతే.. మొత్తానికి కాకపోయినా కొద్ది రోజుల పాటు జగన్ అసెంబ్లీకి రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *