BIG BREAKING: ఇకపై నో టోల్.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన

మంత్రి నితిన్ గడ్కరీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇప్పుడు నిష్క్రమణ సమయంలో, కిలోమీటరు ప్రకారం కొత్త విధానం ద్వారా పన్ను ఆటోమేటిక్‌గా తీసివేయబడుతుంది. రెండు నెలల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *