గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 పెంచుతూ కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది వాహనదారులలో ఆందోళనకు కారణమైంది. కానీ..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెరిగిన ధరలు ప్రజలను ప్రభావితం చేయవని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని చమురు కంపెనీలే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్
లీటరుకు పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటరుకు డీజిల్ ధర: రూ. 95. 82
విశాఖపట్నం
లీటరుకు పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటరుకు డీజిల్ ధర: రూ. 96. 27
Related News
విజయవాడ:
లీటరుకు పెట్రోల్ ధర: రూ. 109.76
లీటరు డీజిల్ ధర రూ. 97. 51