Allu Arjun Thums Up AD: అల్లు అర్జున్‌ థమ్సప్ యాడ్ సూపర్.. ఈ డైలాగ్ అదిరిపోయింది!

థమ్స్ అప్ యాడ్ లో Allu Arjun: ఇటీవలి కాలంలో మన తెలుగు హీరోలు సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ను థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇటీవల బన్నీ థమ్స్ అప్ కోసం కొత్త యాడ్ లో నటించాడు. థమ్స్ అప్ తన సోషల్ మీడియాలో ఈ యాడ్ ని పోస్ట్ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

కొత్త యాడ్ లో ఐకాన్ స్టార్ట్ చెప్పిన ‘పరిస్థితి ఎలా ఉన్నా సరే కాస్త తాగండి’ అనే డైలాగ్ హిట్ అయింది. ఈ యాడ్ అల్లు అర్జున్ అభిమానులను, థమ్స్ అప్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు థమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. అల్లు అర్జున్ విషయానికొస్తే, ఇటీవల పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. ఈ సినిమా రూ. 1850 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *