రైతు జీవితాన్నే మార్చేసిన ఐడియా.. 50 వేల తో 2.5 లక్షల రాబడి..

ప్రస్తుత కాలంలో వ్యవసాయం చాలా భారంగా మారుతోంది. ఇప్పుడు కూడా చాలా మంది రైతులు నష్టపోతున్నారు.. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.. కానీ కొందరు యువ రైతులు మాత్రం సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ భారీ లాభాలు పొందుతున్నారు. అయితే తాజాగా Gujarat లోని Ahmedabad లో ఓ రైతు కేవలం రెండు నెలల్లోనే రూ.3 లక్షలకు పైగా సంపాదించి మోడల్గా నిలిచాడు. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి చిన్న చిన్న పనులు చేసుకునేందుకు పట్టణాలకు వెళ్తున్నారు. కొందరికి ఏ పంట వేసినా పెద్దగా లాభం లేకపోగా, కొంత మంది యువ రైతులు మాత్రం సీజన్ కు అనుగుణంగా పంటలు సాగు చేస్తూ భారీ లాభాలు పొందుతున్నారు. రాయ్ బరేలీకి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి తన పూర్వీకుల పొలంలో వ్యవసాయం చేసేవాడు, కానీ అతని బంధువులలో ఒకరు horticulture course చదివారు.

అందుకే పవన్ వర్మ ఓ కార్యక్రమంలో అక్కడికి వచ్చి పుచ్చకాయలు పండించాలని సూచించారు. ఆయన సలహా మేరకు ఆ పంటను వేసిన విజయకుమార్.. ఈ సాగులో తక్కువ ఖర్చుతో అధిక లాభం, ఇతర పంటలతో పోలిస్తే చాలా లాభదాయకం. ముఖ్యంగా వేసవి కాలంలో మంచి demand ఉండడంతో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ఎకరం పొలంలో రూ.50 నుంచి 60 వేలు ఖర్చు చేశానని.. ఖర్చులన్నీ తీసి రూ.2.5 లక్షల లాభం వచ్చిందని విజయ్ వెల్లడించాడు. తన పుచ్చకాయలను లక్నోmarket కు పంపి మంచి లాభాలు పొందాడు.

Related News