నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ (NCESS-KERALA) తిరువనంతపురం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 ఖాళీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు – ఖాళీలు
- ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 10
అర్హత: సంబంధిత విభాగంలో PG, B.Tech (సివిల్) పోస్టు ప్రకారం పని అనుభవంతో పాటు.
Related Posts
వయస్సు: జూలై 21, 2025 నాటికి 35 సంవత్సరాలు.
జీతం: నెలకు రూ. 56,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్.
ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ: జూలై 21, 2025.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా.