హైస్కూల్‌ ప్లస్‌ల కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం

High School plus కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో decision  తీసుకుంటుందని Commissioner of School Education  వి. విజయరామరాజు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Friday మంగళగిరిలోని విద్యా భవన్‌లో ఉపాధ్యాయ Union Leaders తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో pHysical Education ఉపాధ్యాయులు (PD/PET) ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

వారిని ఆటలు మరియు స్కూల్ బాధ్యతలు మినహా ఇతర ఏ పనులకు బయటికి పంపకూడదు అని ఆదేశించారు . మిగులు ఉపాధ్యాయులు మరియు భాషా పండితుల promotions పై కూడా సమావేశంలో చర్చించారు.