గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రెండు రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇది వాహనదారులలో ఆందోళనకు కారణమైంది. అయితే, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెరిగిన ధరలు ప్రజలను ప్రభావితం చేయవని స్పష్టం చేసింది. ఎక్సైజ్ సుంకాన్ని చమురు కంపెనీలే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107. 66
లీటర్ డీజిల్ ధర: రూ. 95. 82
Related News
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108. 48
లీటర్ డీజిల్ ధర: రూ. 96. 27
విజయవాడ:
లీటరుకు పెట్రోల్ ధర: రూ. 109.76
లీటరు డీజిల్ ధర: రూ. 97. 51