Chancellors for universities: ఏపీలోని యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్సలర్లు నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కొత్తగా నియమితులైన వారందరూ మూడేళ్లపాటు ఆయా యూనివర్సిటీలకు వీసీలుగా కొనసాగుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కొత్త వీసీలు వీరే..

* ఆంధ్రా యూనివర్సిటీ- ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్

Related News

* కాకినాడ జేఎన్‌టీయూ- ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌

* యోగి వేమన యూనివర్సిటీ- ప్రొఫెసర్ పి.ప్రకాష్ బాబు

* రాయలసీమ యూనివర్సిటీ- వెంకట బసవరావు

* అనంతపురం జేఎన్టీయూ- హెచ్.సుదర్శనరావు

* తిరుమల పద్మావతి మహిళా యూనివర్సిటీ- ఉమ

* మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ- కె. రామ్‌జీ

* ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం- ప్రసన్న శ్రీ

* విక్రమ సింహపురి యూనివర్సిటీ- అల్లం శ్రీనివాసరావు