AP PGCET 2025: పోస్ట్ గ్రాడ్యుయేట్ 2025 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ పీజీసెట్ 2025: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రధాన వివరాలు

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీసెట్) 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంవత్సరం పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి నిర్వహిస్తుంది.

కీలక తేదీలు

ఈవెంట్

తేదీ

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 02-04-2025
సాధారణ దరఖాస్తు చివరి తేదీ 05-05-2025
ఆలస్య దరఖాస్తు (₹1000 అదనపు ఫీజు) 06-05-2025 నుండి 15-05-2025
ఆలస్య దరఖాస్తు (₹2000 అదనపు ఫీజు) 21-05-2025 నుండి 24-05-2025
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 30-05-2025
పరీక్ష తేదీలు 09-06-2025 నుండి 13-06-2025

విశ్వవిద్యాలయాలు & కోర్సులు

17 విశ్వవిద్యాలయాలలో 150+ పీజీ కోర్సులకు ప్రవేశ అవకాశం:

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం)
  • డా. బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం)
  • శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి)
  • డా. అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం (కర్నూలు)
  • శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం)

పరీక్ష వివరాలు

  • పరీక్ష మోడ్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
  • పరీక్ష కాలావధి: 90 నిమిషాలు
  • మార్కులు: 100 (నెగెటివ్ మార్కింగ్ లేదు)
  • మాధ్యమం: ఇంగ్లీష్ (లాంగ్వేజ్ పేపర్లు మినహా)

దరఖాస్తు ఫీజు

కేటగిరీ ఫీజు (₹)
జనరల్ 850
BC 750
SC/ST/దివ్యాంగులు 650

అర్హతలు

  • సంబంధిత సబ్జెక్టులోబ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
  • చివరి సంవత్సరంచదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

గమనిక: విద్యార్థులు తమ అభ్యర్థనలను సమయానికి సమర్పించాలని సూచిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.

Download AP PGCET 2025 notification pdf